ప్రవాసీయుల కుటుంబ సభ్యుల వేలి ముద్రలు నమోదు చేయించాలని సౌదీ ఆదేశం
- November 11, 2020
సౌదీ: ప్రవాసీయుల కుటుంబాలకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసింది సౌదీ అరేబియా ప్రభుత్వం. కింగ్డమ్ పరిధిలోని ప్రవాసీయులు అంతా తమ కుటుంబ సభ్యుల వేలి ముద్రలను నమోదు చేయించాలని ఆదేశించింది. భద్రతపరమైన కారణాలు, నివాస అనుమతులకు సంబంధించి వేలిముద్రలను సేకరిస్తున్నట్లు సౌదీ పాస్ పోర్టు డైరెక్టర్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. ప్రవాసీయుల కుటుంబంలో ఆరేళ్ల వయసుకు మించి ఉన్న వాళ్లందరి వేలి ముద్రలను తప్పనిసరిగా నమోదు చేయించాలని సూచించింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో 34.8 మిలియన్ల జనాభా ఉంటే..అందులో 10.5 మిలియన్ల జనాభా విదేశాలకు చెందిన వారే కావటం గమనార్హం.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







