ప్రవాసీయుల కుటుంబ సభ్యుల వేలి ముద్రలు నమోదు చేయించాలని సౌదీ ఆదేశం
- November 11, 2020
సౌదీ: ప్రవాసీయుల కుటుంబాలకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసింది సౌదీ అరేబియా ప్రభుత్వం. కింగ్డమ్ పరిధిలోని ప్రవాసీయులు అంతా తమ కుటుంబ సభ్యుల వేలి ముద్రలను నమోదు చేయించాలని ఆదేశించింది. భద్రతపరమైన కారణాలు, నివాస అనుమతులకు సంబంధించి వేలిముద్రలను సేకరిస్తున్నట్లు సౌదీ పాస్ పోర్టు డైరెక్టర్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. ప్రవాసీయుల కుటుంబంలో ఆరేళ్ల వయసుకు మించి ఉన్న వాళ్లందరి వేలి ముద్రలను తప్పనిసరిగా నమోదు చేయించాలని సూచించింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో 34.8 మిలియన్ల జనాభా ఉంటే..అందులో 10.5 మిలియన్ల జనాభా విదేశాలకు చెందిన వారే కావటం గమనార్హం.
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







