తెలంగాణలో టపాసులు కాల్చుడు బంద్..!
- November 12, 2020
తెలంగాణ:టపాసులు కాల్చుడు తెలంగాణలో బంద్. బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. టపాసులు అమ్ముతున్న షాపులను మూసివేయించాలని ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పింది. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని కూడా సూచించింది. కరోనా కేసులు ఇంకా నమోదవుతున్నందున బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కరోనా సమయంలో బాణసంచా పేల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు వస్తాయని పిటిషనర్ వాదించారు. రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతుండడంతో.. బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తాజా వార్తలు
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన







