తెలంగాణలో టపాసులు కాల్చుడు బంద్..!
- November 12, 2020
తెలంగాణ:టపాసులు కాల్చుడు తెలంగాణలో బంద్. బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. టపాసులు అమ్ముతున్న షాపులను మూసివేయించాలని ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పింది. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని కూడా సూచించింది. కరోనా కేసులు ఇంకా నమోదవుతున్నందున బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కరోనా సమయంలో బాణసంచా పేల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు వస్తాయని పిటిషనర్ వాదించారు. రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతుండడంతో.. బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







