ఇటలీ లో దీపావళి వేడుకలు
- November 15, 2020రోమ్:ఇటలీ తెలుగు సాంస్కృతిక సంఘం (ITCA) ఆధ్వర్యంలో "మాల్టాలో" చాలా ఘనంగా "దీపావళి వేడుకలను" జరుపుకున్నారు. కరోనా మహమ్మారి త్వరగా అంతం కావాలని దీపావలి వెలుగులతో ఉభయ తెలుగు రాష్ట్రాలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కొక్కుల మనోజ్ కుమార్,క్రియాశీల సభ్యులు మదమంచి శ్రీకాంత్, నరభోయిన రాహుల్ రాజ్, మురళి, భార్గవ్, దశరత్, సాయి, సంధీప్, దీప్తి, హరీశ్, లోకేష్, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్