ఇటలీ లో దీపావళి వేడుకలు
- November 15, 2020
రోమ్:ఇటలీ తెలుగు సాంస్కృతిక సంఘం (ITCA) ఆధ్వర్యంలో "మాల్టాలో" చాలా ఘనంగా "దీపావళి వేడుకలను" జరుపుకున్నారు. కరోనా మహమ్మారి త్వరగా అంతం కావాలని దీపావలి వెలుగులతో ఉభయ తెలుగు రాష్ట్రాలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కొక్కుల మనోజ్ కుమార్,క్రియాశీల సభ్యులు మదమంచి శ్రీకాంత్, నరభోయిన రాహుల్ రాజ్, మురళి, భార్గవ్, దశరత్, సాయి, సంధీప్, దీప్తి, హరీశ్, లోకేష్, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్కు సర్వం సిద్ధం..!!
- 7 రోజుల్లో 27వేల ఉల్లంఘనలు..1,770 ప్రమాదాలు నమోదు ..!!
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!









