ఇటలీ లో దీపావళి వేడుకలు
- November 15, 2020
రోమ్:ఇటలీ తెలుగు సాంస్కృతిక సంఘం (ITCA) ఆధ్వర్యంలో "మాల్టాలో" చాలా ఘనంగా "దీపావళి వేడుకలను" జరుపుకున్నారు. కరోనా మహమ్మారి త్వరగా అంతం కావాలని దీపావలి వెలుగులతో ఉభయ తెలుగు రాష్ట్రాలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కొక్కుల మనోజ్ కుమార్,క్రియాశీల సభ్యులు మదమంచి శ్రీకాంత్, నరభోయిన రాహుల్ రాజ్, మురళి, భార్గవ్, దశరత్, సాయి, సంధీప్, దీప్తి, హరీశ్, లోకేష్, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







