ఇటలీ లో దీపావళి వేడుకలు
- November 15, 2020
రోమ్:ఇటలీ తెలుగు సాంస్కృతిక సంఘం (ITCA) ఆధ్వర్యంలో "మాల్టాలో" చాలా ఘనంగా "దీపావళి వేడుకలను" జరుపుకున్నారు. కరోనా మహమ్మారి త్వరగా అంతం కావాలని దీపావలి వెలుగులతో ఉభయ తెలుగు రాష్ట్రాలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కొక్కుల మనోజ్ కుమార్,క్రియాశీల సభ్యులు మదమంచి శ్రీకాంత్, నరభోయిన రాహుల్ రాజ్, మురళి, భార్గవ్, దశరత్, సాయి, సంధీప్, దీప్తి, హరీశ్, లోకేష్, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష