GHMC ఎన్నికలకు ఇంచార్జ్ లుగా 3 రాష్ట్రాల బీజేపీ నేతలు
- November 15, 2020
హైదరాబాద్ గడ్డపై కాషాయం జెండా ఎగరేయాలని భావిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం బీజేపీ జాతీయ నాయకులను రంగంలోకి దించింది. GHMC ఎన్నికలకు ఇంచార్జ్ లుగా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలను నియమించింది. కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్, కర్ణాటక మంత్రి డా.సుధాకర్, కర్ణాటక సీనియర్ నేత సతీష్ రెడ్డి, గుజరాత్ సీనియర్ నేత ప్రదీప్ సింగ్ వాగేలాకు ఈ బాధ్యతలు అప్పగించింది.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









