కువైట్ లో మళ్లీ కరోనా తీవ్రత..24 గంటల్లో 556 కొత్త కేసులు
- November 17, 2020
కువైట్: కువైట్ లో కరోనా మళ్లీ తీవ్రమవుతోంది. 24 గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా కొత్తగా 556 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 1,37,885కి పెరిగింది. అటు కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య కూడా 848కి పెరిగింది. 24 గంటల వ్యవధిలో మరో ఆరుగురు వైరస్ కు బలయ్యారు. అయితే..కరోనా కేసులతో పాటు రికవరి అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో 627 మంది వైరస్ నుంచి కోలుకోగా...ఇప్పటివరకు 1,29,041 మంది రికవరి అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 7,996 మంది పేషెంట్లు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









