కువైట్ లో మళ్లీ కరోనా తీవ్రత..24 గంటల్లో 556 కొత్త కేసులు
- November 17, 2020
కువైట్: కువైట్ లో కరోనా మళ్లీ తీవ్రమవుతోంది. 24 గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా కొత్తగా 556 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 1,37,885కి పెరిగింది. అటు కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య కూడా 848కి పెరిగింది. 24 గంటల వ్యవధిలో మరో ఆరుగురు వైరస్ కు బలయ్యారు. అయితే..కరోనా కేసులతో పాటు రికవరి అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో 627 మంది వైరస్ నుంచి కోలుకోగా...ఇప్పటివరకు 1,29,041 మంది రికవరి అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 7,996 మంది పేషెంట్లు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







