విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- June 28, 2026
యూఏఈ: యూఏఈ ట్రైనింగ్ మిషన్ లో విషాదం చోటుచేసుకుంది. ట్రైనింగ్ సందర్భంగా ఒక సైనికుడు మరణించారు. వీరమరణం పొందిన ఎమిరాటీ సైనికుడి మృతికి యూఏఈ రక్షణ శాఖ సంతాపం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమం సందర్భంగా 'ఫస్ట్ కార్పోరల్ ఇసా ఘలూమ్ అల్ బలూషి' మరణించారని తెలిపింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆ శాఖ వెల్లడించలేదు. మరణించిన సైనికుని కుటుంబానికి రక్షణ మంత్రిత్వశాఖ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







