విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- June 28, 2026
యూఏఈ: యూఏఈ ట్రైనింగ్ మిషన్ లో విషాదం చోటుచేసుకుంది. ట్రైనింగ్ సందర్భంగా ఒక సైనికుడు మరణించారు. వీరమరణం పొందిన ఎమిరాటీ సైనికుడి మృతికి యూఏఈ రక్షణ శాఖ సంతాపం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమం సందర్భంగా 'ఫస్ట్ కార్పోరల్ ఇసా ఘలూమ్ అల్ బలూషి' మరణించారని తెలిపింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆ శాఖ వెల్లడించలేదు. మరణించిన సైనికుని కుటుంబానికి రక్షణ మంత్రిత్వశాఖ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







