పాక్షిక కర్ఫ్యూ అవసరం లేనట్టే
- November 18, 2020
కువైట్: కరోనా వైరస్ ప్రస్తుతానికి అదుపులోనే వుందనీ, పాక్షిక కర్ఫ్యూ ఆలోచన చేయడంలేదనీ సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. గడచిన రెండు వారాల గణాంకాలు చూస్తే, కొత్త కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తున్నట్లు హెల్త్ అథారిటీస్ పేర్కొన్నాయి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యెదుట పాక్షిక కర్ఫ్యూ అంశం ప్రస్తావనకు రాగా, అలాంటి పరిస్థితులు లేవని తేల్చారు. కరోనా పట్ల మరింత అప్రమత్తంగా వుండాల్సిందేనని హెల్త్ అథారిటీస్ సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







