వాతావరణం: తగ్గనున్న ఉష్ణోగ్రతలు, వర్షం ఛాన్స్
- November 18, 2020
యూఏఈ: నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సి) వెల్లడించిన వివరాల ప్రకారం, ఉదయ వేళల్లో పొగ మంచు కారణంగా విజిబిలిటీ తక్కువగా వుంటుంది. తెల్లవారుఝామున 3 గంటల నుంచి ఉదయం 9.30 నిమిషాల వరకూ పొగమంచు ఎక్కువగా వుంటుంది. వాహనదారులు అప్రమత్తంగా వుండాలని అబుదాబీ పోలీస్ సూచించారు. పరిమిత వేగంతోనే వాహనాలు నడపాల్సి వుంటుంది. ఎలక్ట్రానిక్ బోర్డులపై సూచించిన వేగానికి లోబడి మాత్రమే వాహనాలు నడపాలి. కాగా, దేశంలో అత్యల్పంగా 11.2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత జబాల్ జైస్లో తెల్లవారు ఝామున 6.30 నిమిషాలకు నమోదయ్యింది. అత్యధికంగా 33 డిగ్రీలు నమోదైంది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా వుంటుంది. అరేబియన్ గల్ఫ్ మరియు ఒమన్ సముద్రం ఓ మోస్తరుగా వుంటాయి.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







