యూఏఈలో ఇండియన్ కాన్సులర్ సర్వీసులు చవక
- February 17, 2016
పాస్పోర్ట్ మరియు కాన్సులర్ సర్వీసులు యూఏఈలోని భారత వలసదారులకు చవక కానున్నాయి. అబుదాబీలో ఇండియన్ మిషన్ ద్వారా ఎంపిక కానున్న కొత్త సర్వీస్ ప్రొవైడర్ ద్వారా తక్కువ ఖర్చుతో పలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎంబసీ ఇప్పటికే దీనికి సంబంధించి ప్రపోజల్స్ కోసం ఆహ్వానాలు పంపింది. ప్రస్తుతం ఈ సర్వీసులు అందిస్తున్న బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ ముగియడంతో కొత్త సర్వీస్ ప్రొవైడర్ ఎంపిక జరగనుంది. ప్రస్తుతం ఇది బిడ్డింగ్ దశలోఉంది. జనవరి 31తో వాస్తవానికి బిడ్ గడువు ముగియగా, 20 కంపెనీలు ముందుకొచ్చాయి. అయితే ఇంకాస్త గడువు పొడిగించమనే విజ్ఞప్తులు రావడంతో, ఫిబ్రవరి 29 వరకు అవకాశమిచ్చారు. తక్కువ ధరకు కోట్ చేసిన కంపెనీలకు పాస్పోర్ట్, కాన్సులర్ సర్వీసులు అందించే ఛాన్స్ దక్కనుంది.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









