సుప్రీం కమిటీ డైరెక్టివ్స్ ఉల్లంఘన: నలుగురిపై కేసులు నమోదు
- November 20, 2020
మస్కట్:సుప్రీం కమిటీ (కోవిడ్ 19) ప్రకటించిన నిబంధనల్ని ఉల్లంఘించిన నలుగురు వ్యక్తుల్ని దోషులుగా నిర్ధారించింది న్యాయస్థానం. ఆరు నెలల జైలు శిక్ష అలాగే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానాని ఉల్లంఘనులకు విధించడం జరిగింది. నవంబర్ 15 నుంచి నవంబర్ 19 మధ్య న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. మస్కట్, అల్ దఖ్లియా మరియు అల్ బతినా సౌత్లలో నిందితులపై న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వడం జరిగింది. హోం క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించడం సహా పలు అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి.
తాజా వార్తలు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు
- భారత్లో 38,500 దాటిన రిజిస్టర్డ్ డ్రోన్ల సంఖ్య
- సౌదీలోని కొన్ని నగరాల్లో తగ్గిన చలి..!!
- ఖతార్ లో రమదాన్ క్యాలెండర్.. నెలంతా సందడే..!!
- ఒమానీ పౌరులకు అజర్బైజాన్ గుడ్ న్యూస్..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై పరిమితులు..!!
- బహ్రెయిన్ పౌరులకే పబ్లిక్ ఫార్మసీలు..!!
- దుబాయ్ లో పెయిడ్ పార్కింగ్ అవర్స్ రివైజ్డ్..రెండు గంటలు ఫ్రీ..!!
- సినీ నటి ప్రత్యూష మృతి కేసు..సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- భారత్ లోనే కాస్ట్లీ ఎయిర్పోర్ట్గా హైదరాబాద్..









