సుప్రీం కమిటీ డైరెక్టివ్స్‌ ఉల్లంఘన: నలుగురిపై కేసులు నమోదు

- November 20, 2020 , by Maagulf
సుప్రీం కమిటీ డైరెక్టివ్స్‌ ఉల్లంఘన: నలుగురిపై కేసులు నమోదు

మస్కట్:సుప్రీం కమిటీ (కోవిడ్‌ 19) ప్రకటించిన నిబంధనల్ని ఉల్లంఘించిన నలుగురు వ్యక్తుల్ని దోషులుగా నిర్ధారించింది న్యాయస్థానం. ఆరు నెలల జైలు శిక్ష అలాగే 1,000 ఒమన్‌ రియాల్స్‌ జరీమానాని ఉల్లంఘనులకు విధించడం జరిగింది. నవంబర్‌ 15 నుంచి నవంబర్‌ 19 మధ్య న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. మస్కట్‌, అల్‌ దఖ్లియా మరియు అల్‌ బతినా సౌత్‌లలో నిందితులపై న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వడం జరిగింది. హోం క్వారంటైన్‌ నిబంధనల్ని ఉల్లంఘించడం సహా పలు అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com