లులు డ్రా: 400 మందికి 25,000 బహ్రెయినీ దినార్స్ బహుమతి
- November 20, 2020
మనామా:లులు హైపర్ మార్కెట్ నిర్వహించిన ‘షాప్ అండ్ విన్’ నాలుగవ ర్యాఫిల్ డ్రా మంగళవారం జరిగింది. హిద్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 400 మంది లక్కీ షాపర్స్ తమ ఇంటికి 25,000 బహ్రెయినీ దినార్స్ పొందుతున్నారు లులు షాపింగ్ గిఫ్ట్ కార్డ్ ద్వారా. విజేతలు, లులు హైపర్ మార్కెట్ కస్టమర్ సర్వీస్ సెంటర్ (హిద్)ని సంప్రదించి తమ బహుమతల్ని దక్కించుకోవచ్చు. కాగా, 100 బహ్రెయినీ దినార్స్ షాపింగ్ కార్డ్ విజేతలు 150 మంది వున్నారు. 50 బహ్రెయినీ దినార్స్ విలువైన షాపింగ్ కార్డ్ విజేతలు 150 మంది వున్నారు. 25 బహ్రెయినీ దినార్స్ గిఫ్ట్ కార్డ్ విజేతలు 100 మంది. ఇప్పటివరకు మొత్తం 1600 మంది షాపర్స్ లులు గిఫ్ట్ కార్డుల్ని సొంతం చేసుకున్నారు. కొతమతం 100,000 బహ్రెయినీ దినార్స్ విలువైన గిఫ్ట్ కార్డ్స్ ఇప్పటివరకు విజేతలు దక్కించుకున్నారు. కాగా, మొత్తం 150,000 బహ్రెయినీ దినార్స్ విలువైన గిఫ్ట్ కార్డుల్ని గెల్చుకునే అవకాశాన్ని ఈ ఏడాది చివరి వరకు కల్పించింది లులు సంస్థ. మరో రెండు ర్యాఫిల్ డ్రాలు నిర్వహించాల్సి వుంది. 5 బహ్రెయినీ దినార్స్ని లులు హైపర్ మార్కెట్స్లో వెచ్చిస్తే, వారికి ర్యాఫిల్ డ్రాలో పాల్గొనే అవకాశం దక్కుతుంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!