లులు డ్రా: 400 మందికి 25,000 బహ్రెయినీ దినార్స్ బహుమతి
- November 20, 2020
మనామా:లులు హైపర్ మార్కెట్ నిర్వహించిన ‘షాప్ అండ్ విన్’ నాలుగవ ర్యాఫిల్ డ్రా మంగళవారం జరిగింది. హిద్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 400 మంది లక్కీ షాపర్స్ తమ ఇంటికి 25,000 బహ్రెయినీ దినార్స్ పొందుతున్నారు లులు షాపింగ్ గిఫ్ట్ కార్డ్ ద్వారా. విజేతలు, లులు హైపర్ మార్కెట్ కస్టమర్ సర్వీస్ సెంటర్ (హిద్)ని సంప్రదించి తమ బహుమతల్ని దక్కించుకోవచ్చు. కాగా, 100 బహ్రెయినీ దినార్స్ షాపింగ్ కార్డ్ విజేతలు 150 మంది వున్నారు. 50 బహ్రెయినీ దినార్స్ విలువైన షాపింగ్ కార్డ్ విజేతలు 150 మంది వున్నారు. 25 బహ్రెయినీ దినార్స్ గిఫ్ట్ కార్డ్ విజేతలు 100 మంది. ఇప్పటివరకు మొత్తం 1600 మంది షాపర్స్ లులు గిఫ్ట్ కార్డుల్ని సొంతం చేసుకున్నారు. కొతమతం 100,000 బహ్రెయినీ దినార్స్ విలువైన గిఫ్ట్ కార్డ్స్ ఇప్పటివరకు విజేతలు దక్కించుకున్నారు. కాగా, మొత్తం 150,000 బహ్రెయినీ దినార్స్ విలువైన గిఫ్ట్ కార్డుల్ని గెల్చుకునే అవకాశాన్ని ఈ ఏడాది చివరి వరకు కల్పించింది లులు సంస్థ. మరో రెండు ర్యాఫిల్ డ్రాలు నిర్వహించాల్సి వుంది. 5 బహ్రెయినీ దినార్స్ని లులు హైపర్ మార్కెట్స్లో వెచ్చిస్తే, వారికి ర్యాఫిల్ డ్రాలో పాల్గొనే అవకాశం దక్కుతుంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు
- భారత్లో 38,500 దాటిన రిజిస్టర్డ్ డ్రోన్ల సంఖ్య
- సౌదీలోని కొన్ని నగరాల్లో తగ్గిన చలి..!!
- ఖతార్ లో రమదాన్ క్యాలెండర్.. నెలంతా సందడే..!!
- ఒమానీ పౌరులకు అజర్బైజాన్ గుడ్ న్యూస్..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై పరిమితులు..!!
- బహ్రెయిన్ పౌరులకే పబ్లిక్ ఫార్మసీలు..!!
- దుబాయ్ లో పెయిడ్ పార్కింగ్ అవర్స్ రివైజ్డ్..రెండు గంటలు ఫ్రీ..!!
- సినీ నటి ప్రత్యూష మృతి కేసు..సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- భారత్ లోనే కాస్ట్లీ ఎయిర్పోర్ట్గా హైదరాబాద్..









