ఇంటిని కేఫ్గా మార్చి, షిషా అందిస్తోన్న వ్యక్తికి రిమాండ్
- November 20, 2020
మనామా:తన ఇంటికి సంబంధించిన కోర్టుయార్డ్ని కాఫీ షాపుగా మార్చి, షిషా అందిస్తోన్న ఓ వ్యక్తికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో 13 మంది వినియోగదారులని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మాస్క్లు లేకుండా ఆ కేఫ్లోకి అడుగు పెట్టినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. కాగా, కేఫ్లో ఎలాంటి కరోనా నిబంధనలూ పాటించకుండా డ్రింక్స్ని కూడా సరఫరా చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా వుంటే, బహ్రెయిన్లో ఇప్పటిదాకా 85,317 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 337 మంది ప్రాణాలు కోల్పోయారు కరోనా కారణంగా.
తాజా వార్తలు
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
- SBI ఇన్సూరెన్స్ స్కీం: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల
- వాణిజ్య ఒప్పందాలతో కొత్త ఆర్థిక యుగం









