బ్రేకింగ్ బ్రేకింగ్...విదేశీ వ్యాపారస్తులకు శుభవార్త
- November 23, 2020
యూఏఈ:యూఏఈ లో వ్యాపారాలు చేయదలచుకున్న విదేశీయులకు శుభవార్త..విదేశీయుల కంపెనీలకు ఇకపై ఎమిరాటి స్పాన్సర్ అవసరం లేదు తద్వారా విదేశీయులకు 100% యజమానత్వము అందుతుందంటూ నూతన చట్టాన్ని ప్రవేశపెట్టిన యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్. ఈ చట్టం డిసెంబర్1,2020 నుండి అమలులోకి వస్తుంది అని అధికారులు తెలిపారు.
ఈ చట్టం ద్వారా ఎందరో తమ వ్యాపారాలు యూఏఈ లో మొదలుపెట్టుకునేందుకు ఆస్కారం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







