బ్రేకింగ్ బ్రేకింగ్...విదేశీ వ్యాపారస్తులకు శుభవార్త
- November 23, 2020
యూఏఈ:యూఏఈ లో వ్యాపారాలు చేయదలచుకున్న విదేశీయులకు శుభవార్త..విదేశీయుల కంపెనీలకు ఇకపై ఎమిరాటి స్పాన్సర్ అవసరం లేదు తద్వారా విదేశీయులకు 100% యజమానత్వము అందుతుందంటూ నూతన చట్టాన్ని ప్రవేశపెట్టిన యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్. ఈ చట్టం డిసెంబర్1,2020 నుండి అమలులోకి వస్తుంది అని అధికారులు తెలిపారు.
ఈ చట్టం ద్వారా ఎందరో తమ వ్యాపారాలు యూఏఈ లో మొదలుపెట్టుకునేందుకు ఆస్కారం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.
తాజా వార్తలు
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్తో సంబంధాలున్న గుంపు అరెస్ట్
- సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం ముఖ్యం: సైబరాబాద్ సీపీ
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!









