బ్రేకింగ్ బ్రేకింగ్...విదేశీ వ్యాపారస్తులకు శుభవార్త
- November 23, 2020
యూఏఈ:యూఏఈ లో వ్యాపారాలు చేయదలచుకున్న విదేశీయులకు శుభవార్త..విదేశీయుల కంపెనీలకు ఇకపై ఎమిరాటి స్పాన్సర్ అవసరం లేదు తద్వారా విదేశీయులకు 100% యజమానత్వము అందుతుందంటూ నూతన చట్టాన్ని ప్రవేశపెట్టిన యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్. ఈ చట్టం డిసెంబర్1,2020 నుండి అమలులోకి వస్తుంది అని అధికారులు తెలిపారు.
ఈ చట్టం ద్వారా ఎందరో తమ వ్యాపారాలు యూఏఈ లో మొదలుపెట్టుకునేందుకు ఆస్కారం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.
తాజా వార్తలు
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్
- ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా అమరావతి
- జపాన్లో చరిత్ర సృష్టించిన సనాయే తకైచి









