బ్రేకింగ్ బ్రేకింగ్...విదేశీ వ్యాపారస్తులకు శుభవార్త
- November 23, 2020
యూఏఈ:యూఏఈ లో వ్యాపారాలు చేయదలచుకున్న విదేశీయులకు శుభవార్త..విదేశీయుల కంపెనీలకు ఇకపై ఎమిరాటి స్పాన్సర్ అవసరం లేదు తద్వారా విదేశీయులకు 100% యజమానత్వము అందుతుందంటూ నూతన చట్టాన్ని ప్రవేశపెట్టిన యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్. ఈ చట్టం డిసెంబర్1,2020 నుండి అమలులోకి వస్తుంది అని అధికారులు తెలిపారు.
ఈ చట్టం ద్వారా ఎందరో తమ వ్యాపారాలు యూఏఈ లో మొదలుపెట్టుకునేందుకు ఆస్కారం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు