'సమీర్' శంకుస్థాపన..
- February 18, 2016
అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే తలమానికంగా ఉండబోతోందని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖా మంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు. విశాఖలో ఆయన గురువారం 'సమీర్' (సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చి) పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఐటి రంగం ప్రగతికి కేంద్రం చేస్తున్న కృషిని ఆయన వివరించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్









