ఏపీ తర్వాత తెలంగాణకే అత్యధికంగా ఇళ్లు మంజూరు..
- February 18, 2016
తెలంగాణకు మరో 26,387 ఇళ్లు కేటాయిస్తూ కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 45 నగరాల్లోని పేదలకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఇళ్లు కేటాయించింది. నూతనంగా కేటాయించిన ఇళ్లకు రూ.342 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలో 57,664 ఇళ్లను కేటాయించిన విషయం తెలిసిందే. ఏపీ తర్వాత తెలంగాణకే అత్యధికంగా ఇళ్లు మంజూరు కావడం విశేషం.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









