ఒమన్ లో 8 నెలల తర్వాత జీరో డెత్...కొత్తగా 237 కేసులు
- December 02, 2020
మస్కట్:ఒమన్ లో 24 గంటల వ్యవధిలో కొత్తగా 237 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు సుల్తానేట్ పరిధిలో మొత్తం 1,24,145 కేసులు నమోదయ్యాయి. అయితే..గడిచిన 24 గంటల్లో కోవిడ్ డెత్స్ నమోదు కాకపోవటం విశేషం. గత 8 నెలల్లో ఒక మరణం కూడా నమోదు కాకపోవటం ఇదే తొలిసారి. మరోవైపు కోవిడ్ రికవరి రేటు కూడా ఆశాజనకంగా వృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు 1,24,145 పాజిటివ్ కేసులలో...1,15,613 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రజల సహకారం, అప్రమత్తత వల్లే కోవిడ్ మరణాల రేటును తగ్గిస్తూ రాగలిగామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజల మద్దతును ప్రశంసించింది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







