ఇన్వెస్ట్ ఇండియా: కువైట్ ఇన్వెస్టిమెంట్ అథారిటీ హెడ్ని కలిసిన రాయబారి
- December 04, 2020
కువైట్: ఇన్వెస్ట్ ఇండియాని ప్రమోట్ చేసే క్రమంలో కువైట్లో భారత రాయబారి శిబి జార్జి, కువైట్ ఇన్వెస్టిమెంట్ అథారిటీ (కెఐఎ) మేనేజింగ్ డైరెక్టర్ మరియు బోర్డ్ మెంబర్ అయిన ఫరౌక్ ఎ బస్తాకితో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు సహా అనేక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. కువైట్ ఇన్వెస్టిమెంట్ అథారిటీ, ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద సావరీన్ వెల్త్ ఫండ్స్లో ఒకటి. భారత్లో తమ పెట్టుబడుల్ని మూడింతలు చేయాలనే ఆలోచనతో వుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్టులు, హైవే వంటి విభాగాల్లో పెట్టుబడులు పెట్టనుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







