ఇన్వెస్ట్‌ ఇండియా: కువైట్‌ ఇన్వెస్టిమెంట్‌ అథారిటీ హెడ్‌ని కలిసిన రాయబారి

- December 04, 2020 , by Maagulf
ఇన్వెస్ట్‌ ఇండియా: కువైట్‌ ఇన్వెస్టిమెంట్‌ అథారిటీ హెడ్‌ని కలిసిన రాయబారి

కువైట్: ఇన్వెస్ట్‌ ఇండియాని ప్రమోట్‌ చేసే క్రమంలో కువైట్‌లో భారత రాయబారి శిబి జార్జి, కువైట్‌ ఇన్వెస్టిమెంట్‌ అథారిటీ (కెఐఎ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ మరియు బోర్డ్‌ మెంబర్‌ అయిన ఫరౌక్‌ ఎ బస్తాకితో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు సహా అనేక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. కువైట్‌ ఇన్వెస్టిమెంట్‌ అథారిటీ, ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద సావరీన్‌ వెల్త్‌ ఫండ్స్‌లో ఒకటి. భారత్‌లో తమ పెట్టుబడుల్ని మూడింతలు చేయాలనే ఆలోచనతో వుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఎయిర్‌పోర్టులు, హైవే వంటి విభాగాల్లో పెట్టుబడులు పెట్టనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com