1,500 మంది ఖైదీలు విడుదల
- December 04, 2020
సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ 1,500 మందికి పైగా ఖైదీల్ని విడుదల చేసింది. ఆయా వ్యక్తులకు జైలు శిక్షకు సంబంధించి చట్టపరమైన చర్యల్లో వున్న లోపాల నేపథ్యంలో వారిని విడుదల చేయడం జరిగిందని తెలుస్తోంది. జైళ్ళను సందర్శించి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడం జరుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. ప్రిజన్ ఓవర్సైట్ డిపార్ట్మెంట్, అరెస్టయిన వ్యక్తులకు సంబంధించి, లీగాలిటీపై విచారణ చేపడుతుంది. చట్టపరమైన లోపాలుంటే, అలాంటి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నవారిని విడిచిపెట్టేలా చర్యలు తీసుకుంటుంది. లీగల్ సిస్టమ్ విషయమై సౌదీ అరేబియా ఇటీవలి కాలంలో చాలా మార్పులు చేపట్టింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







