ముగిసిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన...
- December 13, 2020
న్యూ ఢిల్లీ:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల ఢిల్లీ టూర్ ముగిసింది. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ మొదటి రోజు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్ లను కలిశారు. నిన్నటి రోజున పట్టణాభివృద్ధి శాఖ, పౌరవిమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరిని, ప్రధాని మోడీని కలిశారు. ప్రధాని మోడీతో కీలక విషయాలపై చర్చించారు. విభజన చట్టంలోని వివిధ అంశాలపైనా, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, వరదల సాయంతో పాటుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కూడా సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. రెండు రోజుల టూర్ ముగించుకొని ఈరోజు కేసీఆర్ తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకుంటారు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









