ముగిసిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన...
- December 13, 2020
న్యూ ఢిల్లీ:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల ఢిల్లీ టూర్ ముగిసింది. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ మొదటి రోజు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్ లను కలిశారు. నిన్నటి రోజున పట్టణాభివృద్ధి శాఖ, పౌరవిమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరిని, ప్రధాని మోడీని కలిశారు. ప్రధాని మోడీతో కీలక విషయాలపై చర్చించారు. విభజన చట్టంలోని వివిధ అంశాలపైనా, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, వరదల సాయంతో పాటుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కూడా సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. రెండు రోజుల టూర్ ముగించుకొని ఈరోజు కేసీఆర్ తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకుంటారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







