మస్కట్, సలాహ్ ఎయిర్పోర్టుల్లో ప్రయాణీకుల రద్దీ
- February 19, 2016
మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పెరుగుదల 20 శాతంగా ఉంది గత ఏడాదితో పోల్చి చూసినప్పుడు. 2015 జనవరిలోలో 851588 మంది ప్రయాణీకులుండగా, 2016 జనవరిలో 1,021,929గా నమోదయ్యింది. ఎరైవల్ ప్యాసింజర్స్ పెరుగుదల 20 శాతం నమోదు కాగా, డిపాచ్యూర్ ప్యాసింజర్స్ 19 శాతం పెరుగుదల కనిపించింది. ఎయిర్ కార్గో ట్రాఫిక్లో కూడా 19 శాతం పెరుగుదల ఉంది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల సంఖ్య కూడా పెరిగింది. బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్, ఇథియోపియన్ ఎయిర్లైన్స్ మరియు స్పేస్జెట్ సంస్థలు విమానాల సంఖ్యను పెంచాయి. ఇంకో వైపున సలాహ్ విమానాశ్రయంలో ప్రయాణీకుల ట్రాఫిక్ పెరుగుదల 16 శాతం కాగా, కార్గో ట్రాఫిక్ 17 శాతం పెరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







