కోవిడ్ 19 వల్ల జాబ్ కోల్పోయి.. 1 మిలియన్ గెల్చుకుని..
- December 21, 2020
అబుధాబి: భారత వలసదారుడొకరు, కరోనా వైరస్ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయినా, మిలియనీర్గా మారారు. 30 ఏళ్ళ నవనీత్ సజీవన్, అబుదాబీలో నివసిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆయన ఉద్యోగం కోల్పోయారు. అయితే, దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ మరియు ఫైనెస్ట్ ప్రమోషన్లో నవనీత్ సజీవన్ విజేతగా నిలిచి 1 మిలియన్ డాలర్స్గ ఎలుచుకున్నారు. డిసెంబర్ 28 ఆయనకు చివరి వర్కింగ్ డే. ఆ తర్వాత ఏం చేయాలన్నదానిపై ఆయనకు ఏమీ పాలుపోని పరిస్థితి. సరిగ్గా ఈ టైమ్లో ఆయనకు అద్భుతమైన అవకాశం దక్కింది మిలీనియం బంపర్ ఆఫర్ ద్వారా. మూడేల్ళుగా అబుదాబీ బిగ్ టికెట్ కొంటున్నాననీ, ఈసారి తనను అదృష్టం వరించిందనీ ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









