ఆమ్నెస్టీ కోరేవారు డిసెంబర్ 31 లోపు వెళ్ళిపోవాల్సిందే
- December 21, 2020
ఒమాన్: రెసిడెన్సీ స్టేటస్ లేదా వీసా రెన్యువల్స్కి సంబంధించి జరీమానా మినహాయింపు కోరుతున్నవారిలో చాలామంది దేశం విడిచి వెళుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించింది. కన్స్ట్రక్షన్ సెక్టార్ నుంచే అత్యధిక శాతం మంది ఇలా దేశం విడిచి వెళ్ళేందుకు మొగ్గు చూపుతున్నట్లు పేర్కొన్నారు అధికారులు. ఇండస్ట్రియల్ అలాగే ఆటోమేటివ్ సెక్టార్కి చెందినవారు కూడా దేశం విడిచి వెళుతున్నట్లుగా అధికారులు వివరించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







