సురేష్ రైనా అరెస్ట్...ముంబైలో అదుపులో తీసుకున్న పోలీసులు
- December 22, 2020
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్ అయ్యారు. ముంబై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సురేష్ రైనాతో పాటు ప్రముఖ గాయకుడు గురు రంధ్వాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో గల ముంబై డ్రాగన్ఫ్లై క్లబ్పై పోలీసులు దాడి చేసిన సందర్భంగా వారు అక్కడే ఉన్నారు. కరోనా వైరస్ నిబంధనలు, ప్రొటోకాల్కు విరుద్ధంగా అక్కడ నిర్వహించిన మందుపార్టీలో పాల్గొన్నందుకు వారిని అరెస్టు చేశారు. అనంతరం బెయిల్పై విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష