ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త
- December 23, 2020
అమరావతి:ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు ఈనెల 29 వ తేదీన రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం అందించే రూ.2వేల రూపాయల సహాయంతో పాటుగా ఇన్ ఫుట్ సబ్సిడీ మొత్తం కూడా రైతుల ఖాతాల్లో వేయబోతున్నారు.ఏపీ వ్యవసాయశాఖ ద్వారా రాష్ట్రంలోని 50.47 లక్షల మంది రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ కాబోతున్నాయి. మొదట ఇన్ ఫుట్ సబ్సిడీ అమౌంట్ ఈనెల 27 వ తేదీన జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించారు. అయితే, రెండు రోజుల వ్యవధిలో రైతు భరోసా పథకం కింద డబ్బులు అందజేయాలి కాబట్టి రెండు విడివిడిగా కాకుండా ఒకేరోజున రైతుల అకౌంట్ లో జమ కాబోతున్నాయి. న్యూ ఇయర్ కు రెండు రోజుల ముందుగానే రైతుల అకౌంట్ లోకి డబ్బులు జమ కాబోతుండటం మంచి విషయంగా చెప్పుకోవాలి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష