ఆరోగ్య శాఖ అధికారులకు కరోనా వ్యాక్సిన్
- December 24, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సీనియర్ అధికారులు తొలి డోస్ కోవిడ్ 19 వ్యాక్సిన్ని అందుకున్నారు. డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్ ఖాల్, షేక్ డాక్టర్ మొహమ్మద్ అల్ థనీ, డాక్టర్ హమాద్ ఈద్ అల్ రొమైహి, డాక్టర్ సోహా అల్ బయాత్ మరియు డాక్టర్ మునా అల్ మస్లమాని వ్యాక్సిన్ తొలి డోస్ని అందుకోవడం జరిగింది. డాక్టర్ అబ్దుల్ తీఫ్ అల్ ఖాల్, నేషనల్ హెల్త్ స్ట్రాటజిక్ గ్రూప్ ఛైర్మన్ అలాగే హమాద్ మెడికల్ కార్పొరేషన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హెడ్గా పనిచేస్తున్నారు. కోవిడ్ 19 వ్యాక్సిన్తో తిరిగి సాధారణ స్థితికి ప్రపంచం వస్తుందని వ్యాక్సిన్ తీసుకున్న ప్రముఖ వైద్యులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









