ఆరోగ్య శాఖ అధికారులకు కరోనా వ్యాక్సిన్
- December 24, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సీనియర్ అధికారులు తొలి డోస్ కోవిడ్ 19 వ్యాక్సిన్ని అందుకున్నారు. డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్ ఖాల్, షేక్ డాక్టర్ మొహమ్మద్ అల్ థనీ, డాక్టర్ హమాద్ ఈద్ అల్ రొమైహి, డాక్టర్ సోహా అల్ బయాత్ మరియు డాక్టర్ మునా అల్ మస్లమాని వ్యాక్సిన్ తొలి డోస్ని అందుకోవడం జరిగింది. డాక్టర్ అబ్దుల్ తీఫ్ అల్ ఖాల్, నేషనల్ హెల్త్ స్ట్రాటజిక్ గ్రూప్ ఛైర్మన్ అలాగే హమాద్ మెడికల్ కార్పొరేషన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హెడ్గా పనిచేస్తున్నారు. కోవిడ్ 19 వ్యాక్సిన్తో తిరిగి సాధారణ స్థితికి ప్రపంచం వస్తుందని వ్యాక్సిన్ తీసుకున్న ప్రముఖ వైద్యులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







