కరోనా వ్యాక్సినేషన్కి పెరిగిన డిమాండ్
- December 25, 2020
కువైట్ సిటీ:కరోనా వ్యాక్సిన్పై పోరాటంలో భాగంగా అందుబాటులోకి వచ్చిన ఫైజర్ వ్యాక్సిన్ కోసం డిమాండ్ పెరుగుతోంది. తాజా గణాంకాల్ని బట్టి 95,500 మంది ఇప్పటిదాకా కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఈ సంఖ్య వచ్చేవారం నాటికి 100,000 దాటే అవకాశం వుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రైమ్ మినిస్టర్ షేక్ సబాహ్ అల్ ఖాలెద్ తొలి వ్యాక్సిన్ని గురువారం అందుకున్న విషయం విదితమే. పలువురు మంత్రులు, గవర్నమెంట్ అధికారులు గురువారం వ్యాక్సిన్లను అందుకున్నారు. సాధారణ ప్రజలకు ఆదివారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ముందుగా మెడికల్ పర్సనల్కి వ్యాక్సిన్ ఇస్తారు. పౌరులు, నివాసితులు.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బాసిల్ అల్ సబా సూచించారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







