కరోనా వ్యాక్సినేషన్కి పెరిగిన డిమాండ్
- December 25, 2020
కువైట్ సిటీ:కరోనా వ్యాక్సిన్పై పోరాటంలో భాగంగా అందుబాటులోకి వచ్చిన ఫైజర్ వ్యాక్సిన్ కోసం డిమాండ్ పెరుగుతోంది. తాజా గణాంకాల్ని బట్టి 95,500 మంది ఇప్పటిదాకా కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఈ సంఖ్య వచ్చేవారం నాటికి 100,000 దాటే అవకాశం వుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రైమ్ మినిస్టర్ షేక్ సబాహ్ అల్ ఖాలెద్ తొలి వ్యాక్సిన్ని గురువారం అందుకున్న విషయం విదితమే. పలువురు మంత్రులు, గవర్నమెంట్ అధికారులు గురువారం వ్యాక్సిన్లను అందుకున్నారు. సాధారణ ప్రజలకు ఆదివారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ముందుగా మెడికల్ పర్సనల్కి వ్యాక్సిన్ ఇస్తారు. పౌరులు, నివాసితులు.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బాసిల్ అల్ సబా సూచించారు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







