వచ్చె నెల 14న జనసేన ఆవిర్భావ సభలు
- February 21, 2016
నగరంలోని శివాజీ పార్క్లో ఆదివారం సిటీవైడ్ పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయసభ సమావేశం జరిగింది. సుమారు 6 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. జిల్లావ్యాప్తంగా ముందుగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న 300 మందికి పైగా పవన్ అభిమానులు ఈ సభకు హాజరయ్యారు. జనసేనపార్టీ కార్యకలాపాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బాక్సైట్ తవ్వకాలు, పటాన్కోట్ దాడి, రోహిత్ ఆత్మహత్య, జేఎన్యూలో విద్యార్థుల పోరాటం తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. పవన్కు అండగా దిగువస్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేయాలని వారంతా నిర్ణయించారు. విశాఖ నగరంతో పాటు, జిల్లా వ్యాప్తంగా మార్చి 14న పార్టీ ఆవిర్భావ సభలను భారీగా నిర్వహించాలని పవన్ అభిమానులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







