రాబోయే నాలుగేళ్ళలో ' 25 కె ' గృహ పథకం
- February 21, 2016
గృహ నిర్మాణ పథకంలో 13 శాతం వరుకు పనులు పూర్తి కాబడింది. ఈ నిర్మాణం సంపూర్తి అయ్యేందుకు 2017 చివరినాటికి అవుతుందని, దీనికీ చమురు ధరల తగ్గిన ప్రభావం ఈ నిర్మాణాలపై ఉండదని అల్హమార్ తెలిపారు. ఈ నిర్మాణాలకు ప్రైవేటు రంగం సైతం పాలు పంచుకొని, పెరుగుతున్న గృహ అవసరాల దృష్ట్యా పని వేగవంతం అవడమే కాక , గృహలకై ఎదురుచూసేవారి నీరిక్షణ కాలం కూడా తగ్గుతుందని చెప్పారు. ప్రైవేటు రంగంలో భాగస్వామ్య ఏర్పాటుతో మంత్రిత్వశాఖ గత రెండేళ్ళగా విజయవంతమైన గృహ పథక అభివృద్ధిలో కీలక భూమికను పోషిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









