ఎతిహాద్ ప్రయాణీకులకు కాంప్లిమెంటరీ కోవిడ్ 19 టెస్ట్
- January 02, 2021అబుధాబి:విమానయానానికి కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి. ఆయా డెస్టినేషన్లకు అనుగుణంగా ప్రయాణానికి 48 గంటల ముందు, 72 గంటల ముందు, 96 గంటల ముందు ఈ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. కాగా, ఎతిహాద్ ఎయిర్వేస్ కాప్లిమెంటరీ కోవిడ్ 19 టెస్ట్ మార్చి 31 వరకు కొనసాగుతుంది.అబుధాబి నుంచి బయల్దేరే అన్ని విమానాలకూ ఇది వర్తిస్తుంది. అయితే, చైనాకి వెళ్ళేవారికి మాత్రం సెహా(SEHA) లేదా జి 42 క్లినిక్ వద్ద మాత్రమే కోవిడ్ 19 పిసిఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ