ఎతిహాద్ ప్రయాణీకులకు కాంప్లిమెంటరీ కోవిడ్ 19 టెస్ట్
- January 02, 2021
అబుధాబి:విమానయానానికి కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి. ఆయా డెస్టినేషన్లకు అనుగుణంగా ప్రయాణానికి 48 గంటల ముందు, 72 గంటల ముందు, 96 గంటల ముందు ఈ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. కాగా, ఎతిహాద్ ఎయిర్వేస్ కాప్లిమెంటరీ కోవిడ్ 19 టెస్ట్ మార్చి 31 వరకు కొనసాగుతుంది.అబుధాబి నుంచి బయల్దేరే అన్ని విమానాలకూ ఇది వర్తిస్తుంది. అయితే, చైనాకి వెళ్ళేవారికి మాత్రం సెహా(SEHA) లేదా జి 42 క్లినిక్ వద్ద మాత్రమే కోవిడ్ 19 పిసిఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!









