ఎతిహాద్ ప్రయాణీకులకు కాంప్లిమెంటరీ కోవిడ్ 19 టెస్ట్
- January 02, 2021
అబుధాబి:విమానయానానికి కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి. ఆయా డెస్టినేషన్లకు అనుగుణంగా ప్రయాణానికి 48 గంటల ముందు, 72 గంటల ముందు, 96 గంటల ముందు ఈ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. కాగా, ఎతిహాద్ ఎయిర్వేస్ కాప్లిమెంటరీ కోవిడ్ 19 టెస్ట్ మార్చి 31 వరకు కొనసాగుతుంది.అబుధాబి నుంచి బయల్దేరే అన్ని విమానాలకూ ఇది వర్తిస్తుంది. అయితే, చైనాకి వెళ్ళేవారికి మాత్రం సెహా(SEHA) లేదా జి 42 క్లినిక్ వద్ద మాత్రమే కోవిడ్ 19 పిసిఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







