సౌదీ కింగ్, కువైట్ ఎమిర్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు
- January 02, 2021
రియాద్: పౌదీ కింగ్ సల్మాన్, కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా నుంచి లేఖను అందుకున్నారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ అదెల్ అల్ జుబైర్ ఈ లేఖని అందుకున్నారు. ఎమిర్ ఎన్వాయ్ అలాగే పారిన్ మినిస్టర్ షేక్ అహ్మద్ బిన్ నాసర్ అల్ మొహమ్మద్ అల్ సబాతో సమావేశం సందర్భంగా ఈ లేఖని అందించడం జరిగింది. ఈ సమావేశంలో, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిగింది. కాగా, షేక్ నవాఫ్, సౌదీ కింగ్ నుంచి మెసేజ్ అందుకున్నారు. ఈ లేఖలో, బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఇరు దేశాలకు ఎంతో ఉపయోగకరమని సౌదీ కింగ్ పేర్కొన్నారు. అల్ జుబెర్, కువైటీ ఫారిన్ మినిస్టర్కి ఈ లేఖ అందించారు.
తాజా వార్తలు
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా
- ఈద్ అల్ ఫితర్.. దుబాయ్ లో 3 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- నివాస ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పిస్తే SR100,000 జరిమానా, జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో 240,000 మందికి పైగా విద్యార్థులకు ఆన్లైన్ చదువులు..!!
- స్ప్రింగ్ బ్రేక్ తర్వాత మరో రెండు వారాలు ఆన్లైన్ క్లాసులు..
- వాటర్ ట్యాంకర్ల ధరలు పెంపు..నోటీసులు జారీ..!!









