కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించిన రెస్టారెంట్లు కేఫ్లు
- January 02, 2021
మనామా:పలు కేఫ్లు, రెస్టారెంట్లు కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా పబ్లిక్ ప్రాసిక్యూషన్కి 13 నోటిఫికేషన్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ నుంచి వెళ్ళాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఈ ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ పాటించడంలోనూ, ఎక్కువమంది గుమికూడకుండా చూడటంలోనూ.. ఇలా పలు అంశాల్లో ఆయా రెస్టారెంట్లు, కేఫ్లు విఫలమయ్యాయి. షిషా సంబంధిత ఉల్లంఘనలూ చోటు చేసుకున్నాయి. 13 మంది అనుమానితులు 10 ఔట్లెట్స్ని సంబంధిత లోవర్ క్రిమినల్ కోర్టుకి రిఫర్ చేయడం జరిగింది. న్యాయస్థానం 1,000 నుంచి 5,000 బహ్రెయినీ దినార్స్ వరకూ జరీమానాలు విధించింది.
తాజా వార్తలు
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా
- ఈద్ అల్ ఫితర్.. దుబాయ్ లో 3 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- నివాస ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పిస్తే SR100,000 జరిమానా, జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో 240,000 మందికి పైగా విద్యార్థులకు ఆన్లైన్ చదువులు..!!
- స్ప్రింగ్ బ్రేక్ తర్వాత మరో రెండు వారాలు ఆన్లైన్ క్లాసులు..
- వాటర్ ట్యాంకర్ల ధరలు పెంపు..నోటీసులు జారీ..!!









