దుబాయ్ లో భారతీయుడి గిన్నిస్ రికార్డు
- January 03, 2021
దుబాయ్:దుబాయ్ లో నివాసముంటున్న ఓ భారతీయుడు భారీ గ్రీటింగ్ కార్డుతో గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. యూఏఈ పాలకుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధికారాన్ని చేపట్టి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 8.2 చదరపు మీటర్ల భారీ గ్రీటింగ్ కార్డును చెన్నైకి చెందిన రాంకుమార్ సారంగపాణి రూపొందించినట్లు దుబాయ్ మీడియా వెల్లడించింది.దీనిని షేక్ మొహమ్మద్కు అంకితమిచ్చినట్లు తెలిపింది.

తాజా రికార్డుతో రాంకుమార్ ఖాతాలో 19 గిన్నిస్ రికార్డులు చేరాయి. యూఏఈ, భారత్ల్లో అత్యధిక గిన్నిస్ రికార్డులు నమోదు చేసిన వ్యక్తిగా రాంకుమార్ నిలిచినట్లు ఇక్కడి మీడియా వివరించింది.
తాజా వార్తలు
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!









