దుబాయ్ లో భారతీయుడి గిన్నిస్ రికార్డు
- January 03, 2021
దుబాయ్:దుబాయ్ లో నివాసముంటున్న ఓ భారతీయుడు భారీ గ్రీటింగ్ కార్డుతో గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. యూఏఈ పాలకుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధికారాన్ని చేపట్టి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 8.2 చదరపు మీటర్ల భారీ గ్రీటింగ్ కార్డును చెన్నైకి చెందిన రాంకుమార్ సారంగపాణి రూపొందించినట్లు దుబాయ్ మీడియా వెల్లడించింది.దీనిని షేక్ మొహమ్మద్కు అంకితమిచ్చినట్లు తెలిపింది.

తాజా రికార్డుతో రాంకుమార్ ఖాతాలో 19 గిన్నిస్ రికార్డులు చేరాయి. యూఏఈ, భారత్ల్లో అత్యధిక గిన్నిస్ రికార్డులు నమోదు చేసిన వ్యక్తిగా రాంకుమార్ నిలిచినట్లు ఇక్కడి మీడియా వివరించింది.
తాజా వార్తలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!









