ఫ్యూయల్ ట్యాంక్ పేలి ఇద్దరు మృతి
- January 08, 2021
కువైట్: కువైట్ లోని పారిశ్రామిక ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఇంధనం ట్యాంక్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. షువైఖ్ ప్రాంతంలోని పారిశ్రామిక వాడలో ట్యాంక్ కు వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ట్యాంకర్ 30 మీటర్ల దూరంలోని వంతెన దగ్గర పడింది. దీన్ని బట్టి పేలుడు తీవ్రతను అంచనా వేయవచ్చు. ప్రమాదం గురించి సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. అయితే..ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు, గాయపడిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







