వ్యాక్సిన్ తర్వాత వెయిటింగ్ సమయాన్ని రద్దు చేసిన యూఏఈ
- January 18, 2021యూఏఈ నేషనల్ కోవిడ్ 19 క్లినికల్ మేనేజ్మెంట్ కమిటీ, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వేచి వుండాల్సిన సమయాన్ని తగ్గించింది. గతంలో వ్యాక్సిన్ తీసుకున్నవారు, ఆ తర్వాత కొంత సమయం పాటు వేచి వుండాల్సి వచ్చేది.. తద్వారా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయేమోనని గుర్తించడానికి వీలయ్యేది. అయితే, అలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం దాదాపు లేదని వ్యాక్సినేషన్ ప్రకియ వేగవంతమయ్యాక తేలడంతో, ఆ సమయాన్ని రద్దు చేయడం జరిగింది. వ్యాక్సిన్ వేయించుకున్న వెంటనే ఆయా వ్యక్తులు వ్యాక్సిన్ కేంద్రం నుంచి వెళ్ళిపోవచ్చు ఇకపై. కాగా, డాక్టర్ అల్ కాబి మాట్లాడుతూ, సినోఫామ్ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదనీ, కోవిడ్ 19 కొత్త స్ట్రెయిన్పైన కూడా పనిచేస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ