భారత్ లో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు...

- January 24, 2021 , by Maagulf
భారత్ లో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు...

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి.కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం భారత్ లో కొత్తగా 14,849 కరోనా కేసులు 155 కరోనా మరణాలు నమోదయ్యాయి.దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,06,54,533కి చేరగా,మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,53,339కి చేరింది.1,03,16,786 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,84,408 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్ లో 15,948 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com