మరో వారం పాటు ఒమన్ ల్యాండ్ బోర్డర్ మూసివేత
- January 25, 2021మస్కట్:ఒమన్ మరో వారం పాటు తమ ల్యాండ్ బోర్డర్లను మూసివేయనుంది. ఫిబ్రవరి 1 వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం ల్యాండ్ బోర్డర్లను ఒమన్, కరోనా కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో మూసివేసిన సంగతి తెలిసిందే. సుల్తానేట్లో మాస్కులు తప్పనిసరి చేయడంతోపాటు, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనల్ని పాటించాల్సిందిగా ఇంకోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ