మరో వారం పాటు ఒమన్ ల్యాండ్ బోర్డర్ మూసివేత

- January 25, 2021 , by Maagulf
మరో వారం పాటు ఒమన్ ల్యాండ్ బోర్డర్ మూసివేత

మస్కట్:ఒమన్ మరో వారం పాటు తమ ల్యాండ్ బోర్డర్లను మూసివేయనుంది. ఫిబ్రవరి 1 వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం ల్యాండ్ బోర్డర్లను ఒమన్, కరోనా కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో మూసివేసిన సంగతి తెలిసిందే. సుల్తానేట్‌లో మాస్కులు తప్పనిసరి చేయడంతోపాటు, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనల్ని పాటించాల్సిందిగా ఇంకోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com