మరో వారం పాటు ఒమన్ ల్యాండ్ బోర్డర్ మూసివేత
- January 25, 2021
మస్కట్:ఒమన్ మరో వారం పాటు తమ ల్యాండ్ బోర్డర్లను మూసివేయనుంది. ఫిబ్రవరి 1 వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం ల్యాండ్ బోర్డర్లను ఒమన్, కరోనా కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో మూసివేసిన సంగతి తెలిసిందే. సుల్తానేట్లో మాస్కులు తప్పనిసరి చేయడంతోపాటు, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనల్ని పాటించాల్సిందిగా ఇంకోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష