షిఖా అమీనా బింట్ సౌద్ బహ్వాన్ దాతృత్వం..
- January 26, 2021మస్కట్:గల్ఫ్ లో ఓ ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన షిఖా అమీనా బింట్ సౌద్ బహ్వాన్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒమన్ లోని దక్షిణ షార్కియాలోని జలాన్ బని బు హసన్ ఆసుపత్రిని విస్తరించడానికి బహ్వాన్ RO500,929 విరాళం ఇచ్చారు. ఈ నిధులతో ఆస్పత్రిలో అత్యవసర విభాగాన్ని మరింతగా విస్తరించనున్నట్లు ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ కార్యాలయం వెల్లడించింది. ప్రజలకు వైద్య సేవలను మెరుగు పరిచేలా ఆస్పత్రి విస్తరణకు RO500,929 విరాళం ఇచ్చిన బహ్వాన్ ను ఆరోగ్యశాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆమె దాతృత్వాన్ని ప్రశంసిస్తూ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు