ఫేక్ పీసీఆర్ సర్టిఫికెట్స్: 500 కువైటీ దినార్స్ జరీమానా
- February 03, 2021
కువైట్ సిటీ:కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఫేక్ పీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్లను తీసుకొచ్చే ప్రయాణీకులకు 500 కువైటీ దినార్స్ జరీమానా విధించడంతోపాటుగా, వారిని వెంటనే తిప్పి పంపడం జరుగుతుందని తెలుస్తోంది. ఫేక్ సర్టిఫికెట్ తెచ్చిన ప్రయాణీకుడు కువైట్ పౌరుడైతే అతనికి మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చర్యలు తీసుకోబడతాయనీ, ఎయిర్లైన్ క్యారియర్పైన కూడా చర్యలు తీసుకోబడతాయని అధికారులు పేర్కొన్నారు. మునా ప్లాట్ఫామ్ ద్వారా అన్ని అక్రమాలకు చెక్ పెడుతున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







