గల్ఫ్ దేశాల్లో భారతీయ కార్మికులలోనే రక్తపోటు,మధుమేహం,ఊబకాయ కేసులు

- February 25, 2016 , by Maagulf
గల్ఫ్ దేశాల్లో భారతీయ కార్మికులలోనే రక్తపోటు,మధుమేహం,ఊబకాయ కేసులు

మొత్తం గల్ఫ్ దేశాల్లోనే కేవలం భారతీయ కార్మికులకు ఎక్కువుగా రక్తపోటు , మధుమేహం, ఊబకాయ సమస్యలతో బాధపడుతున్నట్లు ఒక భారతీయ వైద్యురాలు తన పరిశోధనలో వెల్లడి చేశారు.   ఇటీవల ఒక ఇండెక్స్ పత్రికలో ( వలస మైనారిటి హెల్త్ జర్నల్ ) లో  ఈ కధనం ప్రచురించబడింది. పలువురిపై  డాక్టర్ శమిం బేగం పరిశోధన చేశారు. ఈమె  భారతదేశం లో శ్రీ చిత్ర తిరునల్  ఇన్స్టిట్యూట్ మరియు టెక్నాలజీలలో ఒక ప్రజా ఆరోగ్య రీసెర్చ్ స్కాలర్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com