గల్ఫ్ దేశాల్లో భారతీయ కార్మికులలోనే రక్తపోటు,మధుమేహం,ఊబకాయ కేసులు
- February 25, 2016
మొత్తం గల్ఫ్ దేశాల్లోనే కేవలం భారతీయ కార్మికులకు ఎక్కువుగా రక్తపోటు , మధుమేహం, ఊబకాయ సమస్యలతో బాధపడుతున్నట్లు ఒక భారతీయ వైద్యురాలు తన పరిశోధనలో వెల్లడి చేశారు. ఇటీవల ఒక ఇండెక్స్ పత్రికలో ( వలస మైనారిటి హెల్త్ జర్నల్ ) లో ఈ కధనం ప్రచురించబడింది. పలువురిపై డాక్టర్ శమిం బేగం పరిశోధన చేశారు. ఈమె భారతదేశం లో శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ మరియు టెక్నాలజీలలో ఒక ప్రజా ఆరోగ్య రీసెర్చ్ స్కాలర్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







