ఇ-లెర్నింగ్ కొనసాగింపుకి కువైట్ నిర్ణయం
- February 11, 2021
కువైట్: మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు మినిస్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మినిస్టీరియల్ రిజల్యూషన్ విడుదల చేశారు. ఇంటర్నెట్ ద్వారా విద్యాభ్యాసం 2020-21 విద్యా సంవత్సరం రెండో సెమిస్టర్ కూడా కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. పబ్లిక్ స్కూళ్ళు, రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ అలాగే టీచింగ్ సెంటర్లకు ఇది వర్తిస్తుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపడుతోంది కువైట్, కరోనా నేపథ్యంలో.
తాజా వార్తలు
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?







