ఖతార్లో బయటపడిన పురాతన రాళ్లు
- February 25, 2016ఫీఫా ప్రపంచ కప్ కోసం ఖతార్లో నిర్మిస్తున్న ఓ మైదానంలో 20 నుంచి 30 మిలియన్ సంవత్సరాల కిందటి రాళ్లు బయటపడ్డాయి. అతిపెద్ద మైదానం నిర్మాణం కోసం లోతుగా తవ్వినప్పుడు డ్యూకన్ ర్యాక్ను కనుగొన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మైదానంలో లోతుగా తవ్వినప్పుడు ఆసక్తికరమైన, భిన్నమైన రంగుల్లో రాళ్ల అవశేషాలు బయటపడ్డాయని తెలిపారు. మైదానం నిర్మాణంలో ఇలాంటి రాళ్లు దొరకడం అరుదని.. భారీ సొరంగాలు తవ్వినప్పుడు బయటపడుతుంటాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం