కోవిడ్ వ్యాక్సిన్: వలస కార్మికుల్లో డొమస్టిక్ వర్కర్లకు తొలి ప్రాధాన్యం
- February 17, 2021
కువైట్ సిటీ:దేశంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యాక్సిన్ ప్రక్రియ నిర్ధిష్ట ప్రణాళిక ప్రకారం వేగవంతంగా కొనసాగుతోందని కువైట్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందస్తుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే ఎంపిక చేసిన వర్గాలకు సకాలంలో వ్యాక్సిన్ అందించగలిగామని, ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన కనిపిస్తోందన్నారు. ఇక వలస కార్మికులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయబోతున్నట్లు వివరించింది. అయితే..వలస కార్మికుల్లో ముందుగా డొమస్టిక్ వర్కర్ల నుంచే వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని వెల్లడించింది. వైరస్ వ్యాప్తి కారకాలుగా చెప్పుకుంటున్న వర్గాల్లో డొమస్టిక్ వర్కర్లు కూడా ఉన్నారని అందుకే వారికి తొలుత వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించినట్లు వివరించింది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







