భారత్ లో కరోనా కేసుల వివరాలు
- February 18, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.అయితే, ముంబై, కేరళ రాష్ట్రాల్లో కేసులు తిరిగి పెరుగుతున్నాయి.దీంతో ఆయా రాష్ట్రాలు కరోనాపై తిరిగి దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.నిబంధనలు గాలికి వదిలేయడం వలనే కేసులు పెరుగుతున్నాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 12,881 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,50,201కి చేరింది.ఇందులో 10,06,56,845 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,37,342 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 101 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,56,014కి చేరింది.ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో భారత్ లో 11,987 మంది ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.చాలా కాలం తరువాత డిశ్చార్జ్ కేసుల కంటే పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయి.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







