మస్కట్:అనుకున్నదాని కంటే తక్కువ మొత్తంలో కరెంట్ బిల్లులు
- February 18, 2021
మస్కట్:సబ్సిడీలు ఎత్తివేసి కొత్త టారీఫ్ లను అమలు చేయటంతో కరెంట్ బిల్లు పేలిపోతుందని ఆందోళన పడిన వినియోగదారుల అంచనాలు తలకిందులయ్యాయి. ముందస్తుగా అనుకున్న దాని కంటే తక్కువ మొత్తంలో విద్యుత్ బిల్లులు వచ్చాయి. ప్రభుత్వ రాబడిని పెంచే సంస్కరణ చర్యల్లో భాగంగా విద్యుత్, నీటి సరఫరాపై అందిస్తున్న సబ్సిడీలను ఒమన్ ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచే కొత్త టారిఫ్ రేట్లను కూడా అమల్లోకి తెచ్చింది. అథారిటీ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ రెగ్యులేషన్ ప్రకారం, జాతీయ రాయితీలు పొందే పౌరులకు 2000 kWh / h కి 15 Bz గా విద్యుత్ పన్నును నిర్ధారించింది. అలాగే 4000 kWh కంటే ఎక్కువ వినియోగానికి 30 Bzగా పన్ను రేటును నిర్ణయించింది. అయితే..జనవరిలో జారీ అయిన బిల్లులలో 2000 kWh కు 10 Bz, 4000 kWh కంటే ఎక్కువ వినియోగానికి 20 Bz గా బిల్లులు వచ్చాయి.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







