`సర్కారువారి పాట` దుబాయ్ షెడ్యూల్ పూర్తి
- February 21, 2021దుబాయ్:సూపర్స్టార్ మహేశ్ హీరోగా నటిస్తోన్న 27వ చిత్రం `సర్కారువారిపాట`.డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా గత నెల రోజులుగా దుబాయ్లో చిత్రీకరణను జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ షెడ్యూల్ ఆదివారంతో పూర్తయ్యింది. తదుపరి షెడ్యూల్ గోవాలో జరగుతుందని సమాచారం.
కాగా..దుబాయ్ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలు, మహేశ్, కీర్తిసురేష్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించింది చిత్ర యూనిట్. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సినిమా నిర్మితమవుతోంది.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..