పేదలకు ఉచితంగా ఇసుక!
- February 26, 2016
పేదలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని సూత్రపాయంగా నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రులు తెలిపారు. ఇసుక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుకలో ఆదాయం కంటే ప్రభుత్వానికి చెడ్డపేరు ఎక్కువగా వస్తోందని సీఎం అభిప్రాయడినట్లు మంత్రులు చెప్పారు. రూ.200 కోట్ల ఆదాయం కోసం ఇదంతా అవసరమా? అని సీఎం ప్రశ్నించారన్నారు. నిబంధనలు లేకుండా అవసరమైన వారికి ఉచితంగా ఇసుక ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది పేదలకు మరొక సంక్షేమ పథకమేనని మంత్రులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







