లేపాక్షి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం
- February 26, 2016
అనంతపురం జిల్లా హిందూపురంలో లేపాక్షి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలకు కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి హాజరుకానున్నారు. లేపాక్షి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం 999 మంది కళాకారులతో శోభాయాత్రను నిర్వహించనున్నారు. లేపాక్షి ఉత్సవ ఏర్పాట్లను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఈ ఉత్సవాలకు హాజరుకావాలంటూ నందమూరి బాలకృష్ణ న్యూఢిల్లీలోని పలువురు కేంద్రమంత్రులను కలసి స్వయంగా ఆహ్వాన పత్రాలు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం రూ.4.20 కోట్ల నిధులు కేటాయించిన విషయం విదితమే. లేపాక్షి ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









