ఆధునిక విద్య పాటశాల అనుమతి రద్దు
- February 26, 2016
చట్టాన్ని అనుసరించకుండా పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు ఆధునిక విద్య పాటశాల అనుమతిని విద్యా మంత్రిత్వశాఖ రద్దు చేసింది . అయెతే మంత్రిత్వశాఖ ఈ పాఠశాల కిండర్ గార్టెన్ తరగతులను నడుపుకొనేందుకు మాత్రం ప్రస్తుతం అనుమతి ఉంది. వీరు తమ పాతశాలలొ ఉన్న ప్రతిబంధకాల అడ్డు తొలగించునేందుకు ఒక అవకాశం ఇచ్చారు. ఇటీవల , విద్యా మంత్రిత్వ శాఖ నుండి ఒక నిపుణులు బృందం ఆధునిక విద్య పాటశాలను సందర్శించారు. వారు తమ నివేదికలో విద్యార్థులు భద్రతకు ముప్పువాటిల్లే విధంగా శిథిలమైన భవనాలలో విద్యా సంస్థను కొనసాగించడం సరికాదని సూచించారు. తమ సూచనతో ప్రస్తుతం ఇక్కడ చదువుతున్నవిద్యార్థులను ఇతర కిండర్ గార్టెన్స్ కు బదిలీ చేయబడతారని తెలిపారు. పిల్లల చదువు నిమితమై ఈ పాటశాలకు చెల్లించిన ఫీజులను తిరిగి వారి తల్లిదండ్రులు చెల్లించేందుకు విద్యా మంత్రిత్వశాఖ ఈ కేసులో చట్టబద్ధమైన చర్య కోసం ప్రజా ప్రాసిక్యూషన్ కు పంపుతున్నట్లు తెలిపారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాఠశాలలో చదివించరాదని విద్యా మంత్రిత్వశాఖ తల్లిదండ్రులను ఈ సందర్భంగా హెచ్చరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









