ఆధునిక విద్య పాటశాల అనుమతి రద్దు
- February 26, 2016
చట్టాన్ని అనుసరించకుండా పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు ఆధునిక విద్య పాటశాల అనుమతిని విద్యా మంత్రిత్వశాఖ రద్దు చేసింది . అయెతే మంత్రిత్వశాఖ ఈ పాఠశాల కిండర్ గార్టెన్ తరగతులను నడుపుకొనేందుకు మాత్రం ప్రస్తుతం అనుమతి ఉంది. వీరు తమ పాతశాలలొ ఉన్న ప్రతిబంధకాల అడ్డు తొలగించునేందుకు ఒక అవకాశం ఇచ్చారు. ఇటీవల , విద్యా మంత్రిత్వ శాఖ నుండి ఒక నిపుణులు బృందం ఆధునిక విద్య పాటశాలను సందర్శించారు. వారు తమ నివేదికలో విద్యార్థులు భద్రతకు ముప్పువాటిల్లే విధంగా శిథిలమైన భవనాలలో విద్యా సంస్థను కొనసాగించడం సరికాదని సూచించారు. తమ సూచనతో ప్రస్తుతం ఇక్కడ చదువుతున్నవిద్యార్థులను ఇతర కిండర్ గార్టెన్స్ కు బదిలీ చేయబడతారని తెలిపారు. పిల్లల చదువు నిమితమై ఈ పాటశాలకు చెల్లించిన ఫీజులను తిరిగి వారి తల్లిదండ్రులు చెల్లించేందుకు విద్యా మంత్రిత్వశాఖ ఈ కేసులో చట్టబద్ధమైన చర్య కోసం ప్రజా ప్రాసిక్యూషన్ కు పంపుతున్నట్లు తెలిపారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాఠశాలలో చదివించరాదని విద్యా మంత్రిత్వశాఖ తల్లిదండ్రులను ఈ సందర్భంగా హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







